Ads by Google


రోడ్డు ప్రమాదంలో పంచాయతీరాజ్ ఉద్యోగి మృతి

Date : 24-07-2020 ఆకివీడు: భీమవరం లో పంచాయతీరాజ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బి.లక్ష్మణరావు (42) గురువారం ఆకివీడు లో జరిగిన ... thumbnail 1 summary
Date : 24-07-2020

ఆకివీడు: భీమవరం లో పంచాయతీరాజ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బి.లక్ష్మణరావు (42) గురువారం ఆకివీడు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికి అక్కడే మృతి చెందారు. ఆకివీడు మండలంలోని అజ్జమూరు గ్రామంలో నివాసం ఉంటున్న లక్ష్మణరావు రైల్వే స్టేషన్ రోడ్డు వైపు వెళ్లి వస్తుండగా వెలంపేట రామాలయం సమీపంలో వెనుక నుండి వేగంగా వస్తున్న ఐసర్ వ్యాన్ ఢీకొట్టింది. దింతో అతను అక్కడికి అక్కడే మృతి చెందిన్నట్టు ఎస్ఐ వీరభద్రరావు చెప్పారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉందని, అతని బంధువులు వచ్చిన తరువాత కేసు నమోదు చేసి పోస్టుమార్టం కు తరలిస్తామని చెప్పారు.
Eenadu News Paper Sakshi News Paper
It May Help you: AKIVIDU TRAIN TIMINGS,   AKIVIDU BUS TIMINGS, AKIVIDU VEGETABLES PRICE LIST, 

Sponsored Ads
Home |Advertisements | Contact | Sitemap
Best Viewed in
Internet Explorer 9 and Google Chrome and Mozilla Firefox
Copyright©2024 All Rights Reserved. Manaakividuinfo.com Website.